కాళేశ్వరంలో గోదావరి నది హారతి

85చూసినవారు
భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో గోదావరి నది హారతి ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా గురువారం సాయంత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి అలయం‌ నుండి అర్చకులు, ఆలయ అధికారులు , భక్తులు మంగళ వాయిద్యాలతో కాలినడకన త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకొని గోదావరి మాతకు అర్చకులు పాలు, పూలు, పండ్లు, సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మూడు హారతులు వైభవంగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్