చెక్ పోస్టుల తనిఖీ

54చూసినవారు
చెక్ పోస్టుల తనిఖీ
ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలించాలని పార్లమెంట్ ఎన్నికల వ్యయా పరిశీలకులు ధీరజ్ సింగా తెలిపారు. శనివారం భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని టేకుమట్ల మండలంలోని గరిమిల్లపల్లి, రేగొండ మండల పరిధిలోని చెన్నాపూర్ లలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. 24 గంటల నిరాటంకంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్