డ్రైనేజీతో నిండిన చౌరస్తా

70చూసినవారు
డ్రైనేజీతో నిండిన చౌరస్తా
మాహముత్తారం మండలం యామనపల్లి గ్రామపంచాయతీలోని నిత్యం జనాల రద్దీతో ఉండే మెయిన్ సెంటర్లో రోడ్డుపై డ్రైనేజీ నీళ్లు పారుతున్నాయి. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని బుధవారం అక్కడి ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్