పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్

78చూసినవారు
సీరోల్ మండలం మన్నెగూడెం గ్రామం నుండి ధాన్య తండా పోయే మార్గం మధ్యలో రోడ్డు పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతున్నాయని శుక్రవారం స్థానికులు అంటున్నారు. ఎన్నో గొంతులు తడపాల్సిన నీళ్ళు వృధాగా పోతున్నాయని వారు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైప్ లైన్ కు మరమ్మత్తులు చేసి నీరు వృధాగా పోకుండా, ఆదా చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్