దసరా పండుగ రోజు జాతీయ జెండాను ఎగురవేత

69చూసినవారు
మహబూబాబాద్ జిల్లా గార్ల మసీద్ సెంటర్ లో శనివారం జాతీయ జెండా ను ఎంపిడిఓ మంగమ్మఎగురవేశారు. ప్రతి సంవత్సరం దసరా రోజున జాతీయ జెండా ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. నిజాం నవాబు కాలం నుండి అచారంకొనసాగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అప్పటి నుండి వస్తున్న ఆచారాన్ని తాము కొనసాగిస్తున్నట్లు గ్రామపెద్ధలు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్