క్రేన్ వైరు తాడు తెగి ఒకరి మృతి

1913చూసినవారు
క్రేన్ వైరు తాడు తెగి ఒకరి మృతి
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలం నరసింహపురం బంజర గ్రామపంచాయతీ పరిధిలోని పత్ని తండాలో వ్యవసాయ బావి పూడిక తీస్తుండగా క్రేన్ వైరు తాడు తెగి గుగులోతు రవి 40 మంగళవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్