వసతుల కల్పనకు మావంతు సహకారాన్ని అందిస్తాం

69చూసినవారు
వసతుల కల్పనకు మావంతు సహకారాన్ని అందిస్తాం
మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని కాంపల్లి పాఠశాలను గురువారం కిసాన్ పరివార్ సిఈఓ డాక్టర్ వివేక్ పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సీరోలు మండలం కాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతుల కల్పనకు దశలవారీగా రూ. 3లక్షలు కిసాన్ పరివార్ పక్షాన సహాయం చేస్తామని సిఈఓ డాక్టర్ వివేక్ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్