నేటి ప్రజావాణి రద్దు : కలెక్టర్

60చూసినవారు
నేటి ప్రజావాణి రద్దు : కలెక్టర్
జనగామ కలెక్టరేట్ లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదివారం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు నిమగ్నమైనందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కావున జిల్లాలోని ప్రజలెవరు అర్జీలతో కలెక్టరేట్ కు రావొద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్