స్వతంత్ర సమర యోధుడు ఎర్రయ్య మృతి

83చూసినవారు
స్వతంత్ర సమర యోధుడు ఎర్రయ్య మృతి
జిల్లా కేంద్రమైన జనగాం నగరానికి చెందిన స్వతంత్ర సమరయోధులు నీలారపు ఎర్రయ్య కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శనివారం జరిగిన ఈ విషాద సంఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఎర్రయ్య మృతిపట్ల పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు తమ సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్