నేటితొ మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి

65చూసినవారు
నేటితొ మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి
డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు శనివారంతో మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ముగియనుందని జనగామ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నర్సయ్య తెలిపారు. ఏర్పాటు చేసిన దోస్త్ కేంద్రాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలోని దోస్త్ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్