గౌతమి ఎక్స్ ప్రెస్ ఘటన జరిగి పదకొండు ఏళ్ళు..

2960చూసినవారు
గౌతమి ఎక్స్ ప్రెస్ ఘటన జరిగి పదకొండు ఏళ్ళు..
గౌతమి ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాద ఘటన జరిగి బుధవారం నాటికి పదకొండు ఏళ్ళు. ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ల మధ్య 2008జులై 31న అర్ధ రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటనలో 30మంది సజీవదహనం అయ్యారు. ఈ సంఘటన జరిగి పదకోండు ఏళ్ళు అవుతున్న స్థానికులు మదిలో ఆనాటి అర్ధదానాలు మాత్రం చెరిగిపోలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్