బావి తీస్తున్న క్రమంలో మట్టి దిబ్బ కూలి ఇరుక్కున్న రైతులు

14931చూసినవారు
నీటి కోసం బావి తీస్తున్న క్రమంలో మట్టి దిబ్బ కూలడంతో ఇద్దరు రైతులు మట్టిలో కూరుకుపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లా గాంధీపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గాంధీపురం గ్రామంలో నీటి కొరతతో కొత్త బావి తీస్తున్న క్రమంలో బండ వచ్చిందని రైతులు బావిలోకి దిగిన క్రమంలో పైనుండి మట్టిదిబ్బ కూలి మట్టిలో కూరుకుపోయారు. వాటిని తొలిగించడానికి జేసిబి సహాయంతో చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్