మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలి

65చూసినవారు
మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలి
మహబూబాబాద్ జిల్లా గార్లా గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు వెలుగు శ్రవణ్, మాగం లోకేష్, మేక వెంకటేష్, వికాస్ తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కాలేజ్ కమిటీ నిర్వహించి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలి అని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్