టీఆర్ఎస్ పార్టీయే నాకు సర్వస్వం: ఎమ్యెల్యే

1553చూసినవారు
టీఆర్ఎస్ పార్టీయే నాకు సర్వస్వం: ఎమ్యెల్యే
మంత్రి పదవి రాలేదని అలుగుడు, సోనుగుడు నాకు రాదు అందుకు వెంపర్లాడటం సరికాదని, ఇతరులపై నిందలు వేయడం కూడా నాకు రాదని మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ...తన నియోజకవర్గంలో చాలా మంది సీనియర్లు బాధకు గురవుతున్నారని, పదవులు ఇప్పించలంటూ తనను నిలదీస్తున్నారని, అయిన తన బాధను ఎవరికి చెప్పుకోవడంలేదని, కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాటే తనకి సర్వస్వమని, జీవితాంతం వాళ్ళ మాట ప్రకారమే తలదించుకుని పనిచేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్