పారిశుధ్య కమిటీ సభ్యులతో శ్రమదానం

317చూసినవారు
పారిశుధ్య కమిటీ సభ్యులతో శ్రమదానం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని తౌర్య తాండ గ్రామపంచాయతీలో 30రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ ప్రజలు పారిశుధ్య కమిటి సభ్యులతో వాడవాడలా తిరిగి చెత్తా, చెదారం, పిచ్చి మొక్కలు రోడ్లుకు ఇరువైపులా ఉన్నటువంటి చెత్తను తొలగించారు. అదే విధంగా చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భూక్యా శ్రీనివాస్ నాయక్, స్పెషల్ ఆఫీసర్ నాగేశ్వరావు, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు మాలోత్ నరేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మహబూబాబాద్ జిల్లాలో పల్లె ప్రగతి అబాసుపాలు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి http://getlokalapp.com/share/posts/413880
చరిత్రలో అతి క్రూరమైన యుద్దం..కళింగ యుద్దం పార్ట్- 2.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/2lZgGw4

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్