పిడుగుపాటుకు యువ రైతు మృతి

4468చూసినవారు
పిడుగుపాటుకు యువ రైతు మృతి
పిడుగు పడి యువ రైతు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన ఉపేందర్ (25) సోమవారం సాయంత్రం తన పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా కురిసిన అకాల వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో ఉపేందర్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందాడని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్