తండ్రిని రక్షించబోయి..కూతురు మృతి

8247చూసినవారు
తండ్రిని రక్షించబోయి..కూతురు మృతి
మంగపేట మండలంలో కమలాపురానికి చెందిన నిఖిత గోదావరి నది వద్దకు తండ్రితో వెళ్ళింది. నిఖిత తండ్రి సరదాగా స్నానం చేసేందుకు గోదావరిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఈతరాక మునిగిపోతుండగా ఒడ్డున ఉన్న కుమార్తె చేయి అందించి బయటకు లాగింది. ఈ క్రమంలో బండమీద నుంచి ఆమె కాలుజారి గోదావరిలో పడి మునిగి మృతి చెందింది. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్