విద్యుత్ తీగలు పెడితే కఠిన చర్యలు: ఎస్సై అశోక్

1072చూసినవారు
అటవీ జంతువుల వేట కోసం ఉచ్చులు, విద్యుత్ తీగలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని నూగూరు వెంకటాపురం ఎస్సై అశోక్ అన్నారు. మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం మండలం కరివానిగుప్ప గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. పంట రక్షణ కోసం విద్యుత్ తీగలు పెట్టడం ద్వారా ఇటీవల పలువురు అమాయకులు చనిపోయారని, గాయాలయ్యాయని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్