రాష్ట్రంలో 53 శాతం ఇండ్లకు మంచినీరు అందడం లేదు: పొంగులేటి

66చూసినవారు
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ భగీరథపై సర్వే నిర్వహించగా 53 శాతం ఇండ్లకు మంచినీరు అందడం లేదని భయంకరమైన విషయాలు వెలుగు చూశాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం మంత్రి మాట్లాడుతూ, వాస్తవాలను ప్రజలకు తెలియజేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్