బిజెపి తోనే అభివృద్ధి సాధ్యం: సీతారాం నాయక్

574చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మహబుబాబాద్ పార్లమెంటు బిజెపి అభ్యర్థి సీతారాం నాయక్ ఆదివారం పర్యటించారు. బిజెపి లో చేరిన తరువాత మొదటి సారిగా నర్సంపేటకు వచ్చిన సీతారాం నాయక్ కు జిల్లా అధ్యక్షులు గంట రవి కుమార్, గోగుల రాణా ప్రతాప్ రెడ్డి స్వాగతం పలికారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ని గెలిపించాలని, తెలంగాణ అభివృద్ధి బిజెపి తోనే సాధ్యమని సీతారాం నాయక్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్