ధర్నాకు దిగిన రైతులు

3129చూసినవారు
ధర్నాకు దిగిన రైతులు
నెక్కొండ మండలంలోని అలంకానిపేట గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతుల ఆందోళనకు దిగారు. రైతులకు అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని రైతులు ప్రభుత్వానికి కోరారు.

రైతులు ఆందోళన చేయడంతో వాహనాలు కిలోమీటర్ల మేరకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శాంతియుతంగా ఆందోళన విరమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్