గోదావరికి భారీగా వరద నీరు

52చూసినవారు
ములుగు జిల్లాలో ఎగువన కురిసిన భారీ వర్షాలకు గోదావరి క్రమంగా పెరుగుతుంది. మంగళవారం ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద ప్రస్తుత నీటి మట్టం. 15. 500 మీటర్లు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక అధికారులుజారీ చేశారు. తుపాకుల గూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్లో వరద కొనసాగుతున్నది. బ్యారేజ్ మొత్తం 59 గేట్లు ఎత్తేసి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు ఇరిగేషన్ అధికారులు విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్