మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాల్వల గ్రామ చెరువు వద్ద ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాంసృతి సంప్రదాయకులకు ప్రతీక తొమ్మిది రోజులు పూలను పూజించే పండుగ బతుకమ్మ అన్నారు. మాదారపు సత్యనారాయణ, జటీపీసీ శ్రీనాథ్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ వాసులు తదితరులు పాల్గొన్నారు.