నర్సంపేట: స్కాలర్షిప్పులు విడుదల చేయాలని వినూత్న నిరసన

59చూసినవారు
బోధన రుసుం, ఉపకారవేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ దేవేందర్ నేతృత్వంలో విద్యార్థులు భిక్షాటన చేశారు. దుకాణాల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షే మంపై ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. పెండింగ్ లో ఉన్న 75 00 కోట్ల స్కాలర్షిప్పులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్