జమ్మికుంట: విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

77చూసినవారు
భారత ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి చేతి వృత్తులు చేసుకునే వారికి ఉపయోగంగా ఉండే విధంగా 18 బీసీ కులాలను ఈ స్కీమ్ లో అర్హులుగా చేర్చారు. జమ్మికుంట లో శిక్షణ ఇచ్చి రోజుకి 500 చొప్పున ఇవ్వడం జరుగుతుందని మంగళవారం కంభంపాటి పుల్లారావు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు 3 లక్షలు పెట్టుబడికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో బాల్నే జగన్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్