ఘనంగా శ్రీ వానకొండయ్య కళ్యాణ మహోత్సవం

1071చూసినవారు
గిరిజన జాతరగా పేరొందిన శ్రీ వాన కొండయ్య లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామ హనుమాన్ దేవాలయం నుండి ట్రాక్టర్ పై పద్మశాలిలు మగ్గంపై పట్టు వస్త్రాలను నేసి సమర్పించారు. సోమవారం ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలను పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జీ హనుమాండ్ల ఝాన్సి రెడ్డిలు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్