ALERT.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

137726చూసినవారు
ALERT.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
రానున్న రోజుల్లో వేస‌వి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప‌లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వివ‌రాలు ఇలా.. * సాధ్యమైనంత ఎక్కువగా నీరు, తాజా పండ్ల రసాలను తీసుకోవాలి. * బార్లీ గింజ‌ల‌ను బాగా ఉడికించి త‌యారు చేసిన నీళ్లు తాగితే వడదెబ్బ తగలదు. * ఎండలోకి వెళితే తలపై టోపీ లేదా గొడుగు వాడాలి. * ఏదైనా అనారోగ్యంగా అనిపించినా వెంటనే డాక్ట‌ర్‌ని సంప్ర‌దించాలి.

సంబంధిత పోస్ట్