పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్న రైతాంగం

59చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని దేవరుప్పుల మండల కేంద్రంలో రుణమాఫీ సందర్భంగా రైతులు సంబరాలు జరుపుకున్నారు. గురువారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులు ముఖ్యమంత్రికి రుణమాఫీ అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్