9. 8 జీపీఏ సాధించిన జ్యోత్స్న

53చూసినవారు
9. 8 జీపీఏ సాధించిన జ్యోత్స్న
పదవ తరగతి పరీక్ష ఫలితాలలో సంగెం మండలం మొండ్రాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన నాగబెల్లి జ్యోత్స్న అనే విద్యార్థి 9. 8/10 జీపీఏ సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ మాట్లాడుతూ.. మండలంలో వారి పాఠశాల విద్యార్థిని జ్యోత్స్న అత్యధిక గ్రేడ్ సాధించడం సంతోషకరమన్నారు.

సంబంధిత పోస్ట్