పరకాల పట్టణంలోని పద్మశాలి భవనంలో ఏర్పాటుచేసిన చేసిన పరకాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆదివారం పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలకు పార్టీ నిత్యం అండగా ఉంటానని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.