రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకున్న చల్లా దంపతులు

77చూసినవారు
మహా శివరాత్రి పురస్కరించుకొని హనుమకొండ లోని వెయ్యి స్తంభాల ఆలయంలోని శ్రీ రుద్రేశ్వర స్వామి వారిని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్