నియోజకవర్గ సదస్సును విజయవంతం చేయాలి

1052చూసినవారు
నియోజకవర్గ సదస్సును విజయవంతం చేయాలి
పరకాల మండలం కామారెడ్డి పల్లె, పోచారం, వెల్లంపల్లి గ్రామాలలో రేపు నిర్వహించే ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల నియోజకవర్గ సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ అన్నారు. కాగా ఎమ్మార్పీఎస్ మండల నాయకులు తిక్క శీను మాదిగ ఆధ్వర్యంలో మూడు గ్రామాలలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్