ఓటుహక్కుపై అవగాహన సదస్సు

59చూసినవారు
ఓటుహక్కుపై అవగాహన సదస్సు
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని స్వీప్ నోడల్ అధికారి శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. పరకాల మండల పరిధిలోని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్లకు ఓటుహక్కు వినియోగం కోసం పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అధ్యక్షతన అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్