May 10, 2024, 17:05 IST/ములుగు
ములుగు
చివరి రోజు 109 మంది ఓటు హక్కు వినియోగం: ఇలా త్రిపాఠి
May 10, 2024, 17:05 IST
ములుగు కలెక్టర్ కార్యాలయంలోని ఈవిఎం గోదాంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ ఇలా త్రిపాఠి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి/ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా, అదనపు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీజలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. చివరి రోజు 109 మంది ఓటు హక్కు వినియోగించుకోగా మొత్తం 2019 మంది ఓటు వేశారని, 82 శాతం నమోదైనట్లు తెలిపారు.