పొన్నాలకు స్వాగతం పలికిన బిఆర్ఎస్ నాయకులు

2270చూసినవారు
పొన్నాలకు స్వాగతం పలికిన బిఆర్ఎస్ నాయకులు
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దారవత్ తండాలో ఎండి పోయిన పంటల పరిశీలనకి మాజి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో పలువురు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు దారవత్ తండాకు చేరుకుంటున్నారు. ఆదివారం ఈ సందర్భంగా మాజీ మంత్రి, జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పొన్నాల లక్ష్మయ్యకి కుందారం పటేల్ గూడెం బైపాస్ వద్ద లింగాల ఘనపురం మండలం బిఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికి శాలువతో సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్