అవకాశాల కోసం ఎవరెన్ని పార్టీలు మారిన తామంతా కేసీఆర్ బాటలోనే నడుస్తామని రఘునాథపల్లి బిఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేశారు. రఘునాథపల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు వరాల రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రజలు ఎవరు అధైర్య పడవద్దని వారికి అండగా ఉంటామని అన్నారు.