వైభవంగా ముగ్గులు వెంకన్న కళ్యాణం

58చూసినవారు
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు శనివారం స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచనాల నడుమ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. చుట్టుపక్కల భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి ఆ కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్