ఎమ్మెల్యేను కలిసిన తిమ్మాపూర్ రైతులు

596చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన తిమ్మాపూర్ రైతులు
బుధవారం జాఫర్ ఘడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పలువురు గ్రామ రైతులు స్టేషన్ ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యని మర్యాదపూర్వకంగా గణపుర్ లో కలిసి తిమ్మాపూర్ గ్రామంలో వ్యవసాయ బావుల వద్ద గల ఓవర్ లోడ్ ఎలక్ట్రిసిటీ సమస్యలు పరిష్కరించుటకుగాను ఎమ్మెల్యేకి విన్నవించుకోగా అందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈతో ఫోన్లో మాట్లాడి అట్టి సమస్యను పరిష్కరించడం జరిగినది. అందుకు తిమ్మాపూర్ గ్రామ రైతులు వారికుండబడిన ఎలక్ట్రిసిటీ సమస్యలు పరిష్కారమైనందున హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్