పేద విద్యార్థులకు సైకిల్ల పంపిణీ

83చూసినవారు
వరంగల్ ఆంధ్ర బాలిక ప్రభుత్వ పాఠశాలలో బుధవారం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పేద విద్యార్థులకు లక్కీ డ్రా ద్వారా 4 సైకిలను అందజేశారు. అనంతరం విద్యారుల అందరికీ కంపాస్ బాక్సులు, భోజనం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో కొండ మురళి జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్