గుంతలు పూడ్పించిన ట్రాఫిక్ సీఐ

79చూసినవారు
వరంగల్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై ఏర్పడిన ప్రమాదకరమైన గుంతలను వెంటనే పూడ్చివేయాలని బీజేపీ నాయకుడు ముత్తినేని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం వరంగల్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై జీపు అడ్డా వద్ద ఏర్పడిన భారీ గుంతల్లో బీజేపీ నాయకులు గులాబీ పూలు చల్లి గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ ఈ ప్రమాదకర గుంతలను రేడిమిక్స్ తెప్పించి తన సిబ్బంది చే మూసివేయించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్