రూ. 2, 50 లక్షల గుట్కాల పట్టివేత

69చూసినవారు
వరంగల్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా లను అమ్ముతున్న దుకాణాలపై వరంగల్ టాస్క్ ఫోర్స్, మట్టెవాడ పోలీసులు దాడులు చేశారు. పాత బీటుబజార్లోని మహదేవ్ మర్చంట్ దుకాణంలో బహిల్ మహేందర్ గుట్టుగా గుట్కా, అంబర్ అమ్ముతున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. రూ. 2. 50 లక్షల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. యజమాని మహేందర్ పై కేసు నమోదు చేసినట్లు గురువారం పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్