కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామశివారు తౌర్య తండా జిపికి చెందిన భూక్యా హన్మ కుమారుడు భూక్యా కృష్ణకాంత్ (6) బ్లడ్ కాన్సర్ తో నిలోఫర్ ఆసుపత్రిలో శనివారం ఉదయం మృతి చెందాడు. కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ భూక్యా శ్రీనివాస్ కలసి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.