గత ప్రభుత్వంలో దళితుల భూములు కబ్జాకు గురయ్యాయి

72చూసినవారు
గత ప్రభుత్వంలో దళితుల భూములు కబ్జాకు గురయ్యాయి
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం ఆదేశాల మేరకు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సి డిపార్ట్మెంట్ నాయకులతో కలిసి డీసీపీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ కేసుల నమోదు వివరాలను ఇవ్వవలసిందిగా కోరారు. రామకృష్ణ మాట్లాడుతూ. గత ప్రభుత్వ హయాంలో దేవుడు లక్ష్మీనరసింహస్వామి గుడి అభివృద్ధి పేరుతో యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట చుట్టుపక్కల దళితుల భూములు కబ్జా చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్