హనుమకొండలో గంజాయి కలకలం

70చూసినవారు
హనుమకొండ జిల్లాలో సోమవారం గంజాయి కలకలం రేపింది. మూడు కిలోల ఎండు గంజాయి పట్టుకున్నారు. అలంకార్ జంక్షన్ లో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా
అనుమానస్పదంగా టూవీలర్ మీద ఉన్న వ్యక్తులను ఆపి వాహనం తనిఖీ చేస్తుండగా వీరి వద్ద మూడు కిలోల ఎండు గంజాయిని దొరికిందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్