ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేయండి

1090చూసినవారు
ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేయండి
ఓటు హక్కు ప్రాధాన్యతను గురించి ప్రజలకు తెలియజేయాలని బల్దియా అదనపు కమీషనర్ అనిసుర్ రషీద్ అన్నారు. లోక్ సభ ఎన్నికల నేపద్యంలో వరంగల్ లోక్ సభ నియోజక వర్గ పరిధి 106-వరంగల్ (తూర్పు) నియోజక వర్గానికి సంబందించి స్వీప్-2024(సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రల్ పార్టిసిపేషన్) అవగాహన కార్యక్రమానికి అదనపు కమీషనర్ మంగళవారం ముఖ్య అతిధి గా హాజరై ప్రసంగించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్