చంద్రబాబుకు ఇవే చివరి రాజకీయాలు: ద్వారంపూడి

50చూసినవారు
చంద్రబాబుకు ఇవే చివరి రాజకీయాలు: ద్వారంపూడి
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవే చివరి రాజకీయాలని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబువి కుట్ర, కుతంత్ర రాజకీయాలు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా గతంలో అడ్డంకులు సృష్టించాడు. ఇవాళ వాలంటీర్ల ద్వారా అవ్వ తాతలకు పింఛన్ అందకుండా చేస్తుండు.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్