బెంగళూరులో నీటి కొరత.. కారు కడిగితే జరిమానా

85చూసినవారు
బెంగళూరులో నీటి కొరత.. కారు కడిగితే జరిమానా
బెంగళూరులో కొనసాగుతున్న నీటి సంక్షోభం మరో మలుపు తిరిగింది. కర్నాటక ప్రభుత్వం శుక్రవారం నాడు కార్ వాషింగ్, గార్డెనింగ్ మరియు నిర్మాణం వంటి వివిధ ప్రయోజనాల కోసం త్రాగునీటిని ఉపయోగించడాన్ని నిషేధించింది. ఉల్లంఘించిన వారిపై రూ.5,000 జరిమానా విధించాలని కూడా కర్ణాటక వాటర్ సప్లై అథారిటీ నిర్ణయించింది. బెంగళూరు నగర పాలక సంస్థ వాటర్ ట్యాంకర్ల ధరలను నిర్ణయించిన తర్వాత ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్