హైదరాబాద్‌కు ఉద్యోగాలకై ఎవరు వచ్చినా అక్కున చేర్చుకుంటున్నాం: రేవంత్

78చూసినవారు
హైదరాబాద్‌కు ఉద్యోగాలకై ఎవరు వచ్చినా అక్కున చేర్చుకుంటున్నాం: రేవంత్
హైదరాబాద్‌: తెలంగాణకు 65 శాతం ఆదాయం జంట నగరాల నుంచే వస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 'హైదరాబాద్‌కు ఎవరు వచ్చినా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.. అక్కున చేర్చుకుంటున్నాం. హైదరాబాద్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ విద్య, ఉద్యోగం అందించి కలుపుకుపోతే ఇది విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది.' అని సీఎం రేవంత్‌ తెలిపారు

సంబంధిత పోస్ట్