డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి

73చూసినవారు
డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం గోపాలపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్నా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్