కార్మికులకు అండగా ఉంటాం: సీఎం జగన్‌

418762చూసినవారు
కార్మికులకు అండగా ఉంటాం: సీఎం జగన్‌
సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 21వ రోజు యాత్రలో ఉన్న సీఎం జగన్‌ను విశాఖపట్నం జిల్లా ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు కలిశారు. విశాఖ ఉక్కు కర్మాగారం సమస్య గురించి ఆయనకు వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, YSRCP స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుందని సీఎం హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామని సీఎం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్